AP News: ఏపీలోని ఆ రెండు గ్రామాల్లో హైటెన్షన్.. హిందు Vs క్రిస్టియన్ వార్.. అసలేం జరుగుతోంది?
ఏపీలోని పశ్చిమగోదావరి, ఎన్టీఆర్జిల్లాల్లో రెండువర్గాల మధ్య వివాదం చెలరేగింది. హిందూ క్రిస్టియన్ల మధ్య వివాదంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో రెండు జిల్లాల్లో పోలీసులు మొహరించారు. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.