యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!
12 రోజులు ఇజ్రాయిల్తో చేసిన యుద్ధంలో ఇరాన్ చాలా కోల్పోయింది. రష్యా, చైనాల లేకపోతే ఇరాన్ ఏం చేయలేదని తెలిసింది. ఇరాన్ భవిష్యత్లో ఇంత భారీ నష్టాన్ని చూడొద్దంటే ఈ ఐదు గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే. గూఢచర్య నెట్వర్క్, అంతర్గత భద్రత బలహీనతలు సరిదిద్దుకోవాలి.
Iran-Israel: వారసుడి కోసం ఖమేనీ కసరత్తులు..కోట్లు ఖర్చవుతున్నా వెనక్కు తగ్గని ఇజ్రాయెల్
ఇరాన్, ఇజ్రాయెల్ అంతు తేలేదాకా ఊరుకునేది లేదంటున్నారు. ఎవరో ఒకరే ఉండాలని పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. మరోవైపు ఖమేనీ తన తరువాత వారసుడి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.
Israel Attack On Iran Nuclear Plant | ఇరాన్ అణు కేంద్రం మటాష్ | Iran Vs Israel War | Khamenei | RTV
Iran-Israel War: మొన్న సై..ఇవాళ నై...ఇరాన్ కు ముఖం చాటేస్తున్న మిత్ర పక్షం
హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.
Doomsday aircraft: ఏ దేశానికో మూడింది.. ఆకాశంలో అమెరికా అరుదైన యుద్ధ విమానం
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా వెళ్తోందని వార్తలు వస్తున్నాయి. అమెరికా అత్యంత శత్రు దర్భేద్య విమానం డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ మంగళవారం కనిపించింది. లూసియానాలోని బోస్సియర్ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకుంది.
Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది.రెండు దేశాలు ఒక దానిపై ఇంకొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది.
China: ఇరాన్ కు చైనా సహాయం..యుద్ధ విమానాలు, ఆయుధాలు?
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికాతో పాటూ చైనా కూడా ఎంటర్ అవుతుందా అంటే అవుననే చెబుతున్నారు. చైనా బోయింగ్ విమానాలు ఇరాన్ లోకి వచ్చాయని యూఎస్ కు చెందిన ఫాక్స్ న్యూస్ చెబుతోంది. వారం రోజుల్లో ఐదు విమానాలు వచ్చాయని తెలుస్తోంది.
Iran-Isreal War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. ఆకాశాన్ని తాకుతున్న డ్రై ఫ్రూట్స్ ధరలు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా డ్రై ఫ్రూట్స్ సరఫరా ఆగిపోయింది. దీని కారణంగా ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. ఇరాన్ నుంచి ఖర్జూరం, మమ్రా బాదం, పిస్తాపప్పులు వంటి డ్రైఫ్రూట్లను భారత్ దిగుమతి చేసుకుంటుంది.