UN: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే..యూఎన్లో మరోసారి స్పష్టం
జమ్మూ-కాశ్మీర్లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు.
జమ్మూ-కాశ్మీర్లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు.
భారత్ పై బురద చల్లాలని ప్రయత్నించిన ప్రతీసారీ పాకిస్తాన్ కు భంగపాటు తప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు, శాంతిభద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. ఇందులో పాకిస్తాన్ కు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. భారత దౌత్య పేటల్ గెహ్లాట్ పాక్ ప్రధాని షెహబాజ్ కు ఇచ్చి పడేశారు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
హెచ్1 బీ వీసా ఫీజుల పెంపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరాస వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు.
నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. అవన్నీ యాదృచ్చికంగా జరిగినవి కాదని..కావాలనే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. చేదు ఘటనలపై దర్యాప్తుకు ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ యార్క్ లో ఐరాస కార్యాలయానికి ట్రంప్ వస్తున్న సందర్భంగా అక్కడ ట్రాపిక్ ఆపేశారు. ఇందులో మెక్రాన్ చిక్కుకుపోయారు.
ఐక్యరాజ్యసమితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంపం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాధినేతల సమక్షంలో విరుచకుపడ్డారు. తాను పలు యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నా తనకు సహకరించలేదని విమర్శించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి ఐక్యరాజ్యసమితిలో ఓ చరిత్రాత్మక తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించడాన్ని బలపరిచే ఈ తీర్మానం ‘న్యూయార్క్ డిక్లరేషన్’ పేరుతో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.