UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
ఉగ్రవాదులను తమ పౌరులుగా మర్యాదలు చేసే పాకిస్తాన్ కు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చలో ఈ వ్యాఖ్యలను చేసింది.
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఐక్యరాజ్యపమితిలో పాకిస్తాన్ భారత్ మరోసారి తిట్టిపోసింది. అదొక రోగ్ దేశమంటూ ధ్వజమెత్తింది. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఆ దేశ రక్షణ మంత్రే స్వయంగా ఒప్పకున్నారంటూ భారత రాయబారి తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది.
ఆఫ్ఘనిస్థాన్ లో ఆంక్షలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇన్నాళ్ళు అక్కడ మహిళలు మాత్రమే బాధితులు అనేుకుంటున్నారు అందరూ కానీ కాదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో పురుషులు మోడ్రన్ హెయిర్ కట్ చేసుకున్నా తప్పేనట.
పాక్ నాయకుల తీరును జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవహక్కుల కౌన్సిల్ 58వ సమావేశంలో భారత్ ఏకిపారేసింది.ఐరాస సాయంతో ఉగ్రవాదులకు ధైర్యంగా ఆశ్రయం ఇచ్చే దేశం ఎవరికీ ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు’ అని భారత్ అధికారులు తూర్పారబట్టారు.
గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, అల్లర్లలో మొత్తం 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురైయ్యాయని ఓ నివేదకలో తెలిపింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. పాక్తో పాటూ గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.