ఫలించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల పోరాటం.. TTD కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించనుంది.