Anna Lezhneva: తిరుమలేశుని సేవలో పవన్ సతీమణి.. ఫొటోలు వైరల్!

తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఈ రోజు దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.

New Update
Pawan Wife Anna In Thirumala

Pawan Wife Anna In Thirumala

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు