TS News: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరెస్ట్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మార్వో ఆఫీస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మన్యం నర్సింహారెడ్డి లక్ష రూపాయలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. అప్పనపల్లిలో పట్టా భూమిని వారసత్వంగా పొందడం కోసం లంచం డిమాండ్ చేసిన నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.