Trump-Iran: ఇరాన్ కు మరోసారి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు.
ట్రంప్ క్యాబినేట్ సమావేశంలో అధికారులు చర్చిస్తుండగా మస్క్ మాత్రం తన నోట్ ప్యాడ్పై టాప్ సీక్రెట్ అని రాసి పెట్టారు. ఇది కాస్తా మీడియా కంట్లోపడగా..క్లిక్కుమనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అమెరికా మరోసారి విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సమయానికి మించి యూఎస్లో ఉంటున్న వారిని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది.
ట్రంప్నకు బెదిరింపులు రావడం తాజాగా కలకలం సృష్టిస్తుంది. ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీనివల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.