Trump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా పరిస్థితులు పూర్తిగా దిగిజారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా పునరావాసం కోసం కీలక ముందడుగు పడింది.
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా పరిస్థితులు పూర్తిగా దిగిజారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా పునరావాసం కోసం కీలక ముందడుగు పడింది.
ఇటీవలే పలు కీలక అంశాలతో అమెరికా ఫ్యాక్ట్షీట్ను రిలీజ్ చేసింది. కానీ కొన్ని గంటల్లోనే అందులో పలు మార్పులు చేసింది. భారత్ కొన్ని పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గిస్తుందని ముందుగా చెప్పిన అమెరికా.. తర్వాత ఈ అంశాన్ని ఉపసంహరించుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కెనడాకు సంచలన హెచ్చరిక చేశారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా తమకు తిరిగి మూల్యం చెల్లించాలన్నారు. లేకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 19 శాతానికి తగ్గించింది.
అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందా?
నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగించాలని రష్యా, ఉక్రెయిన్కు అమెరికా గడువు విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
గత కొన్ని నెలలుగా చర్చలు నడిచిన వాణిజ్య చర్యలు ఫలించి అమెరికా, భారత్ల మళ్లీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకోచ్చాయి. తాజాగా అమెరికా, భారత్పై కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించాడు.
భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.