Alaska: గంటన్నరగా కొనసాగుతున్న ట్రంప్ -పుతిన్ భేటీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మావేశం కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా వారివురూ పలు విషయాలపై చర్చించుకుంటున్నారు. సమావేశానికి ముందు ట్రంప్ కు పుతిన్ ఆహ్వానం పలికారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మావేశం కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా వారివురూ పలు విషయాలపై చర్చించుకుంటున్నారు. సమావేశానికి ముందు ట్రంప్ కు పుతిన్ ఆహ్వానం పలికారు.
తనకు పదవి ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులైనా మంజూరు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. పదవులు మీకే, పైసలు మీకే అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. దీని కోసం అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకూ రష్యా వ్యాపారం చేసేది లేదని అన్నారు.
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు.
అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి ఒప్పందం జరగాలనే ఉద్దేశంతో ఈ భేటీ జరుగుతోంది.
అణ్వస్త్ర బెదిరింపులను భారత్ సహించదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో దాయాది దేశానికి ఈ స్పష్టమైన సందేశం ఇచ్చారు.