BIG BREAKING: ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడి?
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
కేరళ నర్స్ నిమిషా ప్రియ యెమెన్ లో ఉరి కంబం ఎక్కేందుకు సిద్ధం అయింది. జూలై 16న ఆమెకు ఈ శిక్ష అమలు చేయనున్నారు. అయితే బ్లడ్ మనీ ద్వారా ఆమెను సేవ్ చేసేందుకు, భారత ప్రభుత్వంతో పాటూ యాక్షన్ కౌన్సిల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
యూఎస్ వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. అందరిలాగే ఈ దేశాలకూ ఆగస్టు 1 నుంచి టారీఫ్ లు అమలు కానున్నాయి.
రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ రిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న మెగా డ్యాటమ్ ఓ వటర్ బాంబ్ అని మరసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా మరేదైనా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అన్నారు.
విజయనగరం జిల్లా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ ను రూపొందించిన ఇంటర్ విద్యార్థి సిద్ధూని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. బాలుడి సైకిల్ ను నడపడమే కాకుండా..అతనికి రూ. లక్ష ప్రోత్సాహకాన్ని అందజేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నమీబియా వెళ్ళిన మోదీకి అక్కడి పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాంతో పాటూ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చారు.