Konda Murali: కొండా మురళీ సంచలన ప్రకటన!
మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు.
మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు.
నాలుగు రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాడులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి..భారత్ తరుఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గర్షణలు చల్లారడం లేదు. 48 గంటల కాల్పులు విరమణ ప్రకటన తర్వాత కూడా నిన్న ఇరు దేశాలూ ఫైరింగ్ చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్ తాలిబన్లను హతమార్చింది పాక్ సైన్యం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును.
రష్యా చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్...ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుని చెప్పారు.
నిన్న రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మంత్రి ఇంటిలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా...వారి ఎదురుగానే సురేఖ, సుమంత్ లు ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.
మంత్రి కొండా సురేఖ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. సుమంత్ మంత్రి ఇంట్లో దాక్కున్నాడనే ఇన్ఫర్మేషన్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పై వేటు వేసింది.
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మీదట రక్తపాతం ఉండదని అనుకున్నారు అందరూ. కానీ హమాస్ మాత్రం ఇంకా ఊచకోత కోస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గూఢచారులనే ఆరోపణలతో డజన్ల మందిని చంపేస్తోంది.
చాలా రోజుల తర్వాత దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరిగి 82,350కి చేరుకుంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 25,250కి చేరుకుంది.