TG News: డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. యాప్ను ఉపయోగించి బోడుప్పల్, చెంగిచెర్లలోని ఇళ్లకు వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించనున్నారు.