TG News: బంద్ ఎఫెక్ట్.. హైదరాబాద్ బస్ స్టాపుల్లో కిక్కిరిసిన ప్రయాణికులు! వైరల్
బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు యథాతథంగా పునరుద్ధరించబడ్డాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు మామూలుగా నడుస్తున్నాయి.
బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు యథాతథంగా పునరుద్ధరించబడ్డాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు మామూలుగా నడుస్తున్నాయి.
తెలంగాణలో కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదైన సూపర్ స్పెషాలిటీ కేసుల వివరాలు వెల్లడించాయి.
హైదరాబాద్లోని బీఎన్ రెడ్డి నగర్లోప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలిస్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వకుండా అడ్డగించి.. డ్రైవర్పై దాడి చేశారు దుండగులు. అంబులెన్స్లో రోగి ఉన్నా కూడా ఆ దుండగులు దాదాపు అరగంట పాటు వాహనాన్ని నిలిపివేశారు.
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగనుంది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను హైదరాబాద్లోని ఇతర స్టేషన్లకు తరలించారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. యాప్ను ఉపయోగించి బోడుప్పల్, చెంగిచెర్లలోని ఇళ్లకు వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించనున్నారు.
ఖమ్మం జిల్లా మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చింది. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నమండవ సమీపంలో మున్నేరు వాగు ఐదుగురు పశువుల కాపరులు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమయస్పూర్తితో వారిని బయటకు తీసుకువచ్చారు.
శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఈగల పెంటను కృష్ణగిరిగా, దోమల పెంటను బ్రహ్మగిరిగా మార్చుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజా మార్పులతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బోర్డులను కొత్త పేర్లతో మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.