IARI: ఐఏఆర్ఐ డైరెక్టర్గా తెలుగు వ్యక్తి
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. ఈయన ప్రస్తుతం ఎన్ఏఏఆర్ఎమ్ లో డైరెక్టర్గా ఉన్నారు.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. ఈయన ప్రస్తుతం ఎన్ఏఏఆర్ఎమ్ లో డైరెక్టర్గా ఉన్నారు.
మొలకెత్తిన గింజలను డైలీ తింటే జీర్ణ, గుండె, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని ఫైబర్, పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్ కావొద్దని సూచించింది. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్పూర్లోని రాజ్భవన్లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వాళ్లతో ప్రమాణం చేయించారు. అయితే మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల భారతీయులకు ప్రయోజనం కలగనుందనే ప్రచారం నడుస్తోంది.
'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆటగాడిని తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.