భాష ఆగిపోతే.. శ్వాస ఆగిపోయినట్లే : వెంకయ్య నాయుడు
హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.