New Update
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి. జ్యోతిని దర్శించేందుకు లక్షలాది భక్తులు అక్కడికి వచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయిన అనంతరం పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది.
తాజా కథనాలు