Earthquake: ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.
ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.
నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఇటీవల గుజరాత్లో ఓ వ్యక్తి టాయిలెట్ నుంచి వర్చువల్గా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అతడి చర్యలు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశించింది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి.
బుల్లితెర నటి అదితి పోహంకర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు సేఫ్టీ చాలా తక్కువ! ఎవరు ఎక్కడ చేయి వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్లో రైతులు మామిడిపండ్లకు కొత్త కొత్త పేర్లు పెడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా మోదీ, యోగీ, అమిత్ షా, రాజ్నాథ్, ములాయం, అఖిలేశ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతల పేర్లు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చారు.
భారత్లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్లో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాల తర్వాత భారత్ 25.5 స్కోర్తో నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది.
వాతావరణ కేంద్రం తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రుతుపవనాల వల్ల ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.