భారత్లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.
ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత స్థానంలో అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటిది అక్కడ జరిగిన ఓ ఘటన దేశం యావత్తు కోనసీమ వైపు భయంతో చూసేలా చేసింది. అదే ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్. ఈ ఘటనకు 30 ఏళ్ళు పూర్తయ్యాయి
అమెరికా సైనిక చర్యల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. మదురో తరఫున ప్రముఖ అమెరికన్ న్యాయవాది బారీ జె.పొల్లాక్ మదురో తరఫున కోర్టుకు వచ్చారు.
వెనెజువెలాలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు.
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన సర్కి సంబంధించి ముసాయిదా జాబితా వెల్లడైంది. దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మదురోకు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వెనెజువెలా నమ్ముకున్న దేశాలే అత్యవసర పరిస్థిల్లో సాయం చేయలేకపోయాయి
బంగ్లాదేశ్లో రోజురోజుకు హిందువులపై దాడులు, హత్యలు పెరగడం కలకలం రేపుతోంది. మణి చక్రవర్తి అనే కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండుగులు ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. గడిచిన 24 గంటల్లో ఇద్దరు హిందువులు హత్యకు గురయ్యారు.