Bank Customers: గుడ్న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ హైకోర్టు పోక్సో కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్షిప్ అంటే రేప్ చేసేందుకు లైసెన్స్ కాదంటూ తేల్చిచెప్పింది. తాము స్నేహితులని చెప్పిన నిందితుడు మందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
స్టార్ హీరో రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ పంచుకున్నారు. అయితే తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని మరో శుభవార్తను షేర్ చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.
వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పామామిల్లో విమానశ్రయంలో ఓ చిన్న విమానం టెకాఫ్ అవుతుండగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, మరో ప్రయాణికుడు మృతి చెందారు.
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. దీపావళి బాక్సాఫీస్ రేసులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది.