Telangana: రేవంత్ సర్కార్కు షాక్.. ప్రైవేట్ కాలేజీల వార్నింగ్
రేవంత్ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని తేల్చిచెప్పాయి.
రేవంత్ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని తేల్చిచెప్పాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది. ఇకపై ఈ స్టేషన్ను 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పిలవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ గౌరవార్థం ఈ పేరు మార్చారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
పారిస్లో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లౌవ్రే మ్యూజియంలో చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నెపోలియన్ సామ్రాజ్య కాలం నాటి అత్యంత విలువైన ఆభరణాల చోరీ జరిగి వారం తర్వాత ఈ అరెస్టులు జరగడం సంచలనం సృష్టించింది.
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్నిక్ అనే మిసైల్ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో మాత్రం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ గేట్ వెనుక ఓ కండోమ్ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో చాలా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి.
కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కీలక విషయాలు వెల్లడించారు.