India-China: ట్రంప్కు దిమ్మతిరిగే షాక్.. ఒక్కటైన భారత్-చైనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
యూకేలో ప్రస్తుతం నీటి సంక్షోభం నెలకొంది. నీరు దొరకక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇన్బాక్స్లో తమ పాత ఈ మెయిల్స్ డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం చాలా మంచిది. బీట్రూట్ కొవ్వు తగ్గిస్తుంది. బీట్రూట్తో సలాడ్, జ్యూస్, రైతా, స్మూతీ, సూప్, రోస్టెడ్ బీట్రూట్ స్నాక్ తింటే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నిస్తున్నారు.
శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తే.. ఆ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. కళ్ల కింద లేదా చుట్టూ వాపు, పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఏపీలో ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని మళ్లీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మొదటి భార్య వధువు కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి ఆ వ్యక్తి పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుందనగా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అమెరికాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్లో వెల్లడించింది.
పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి.
ధర్మస్థల కేసులో తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 13వ స్పాట్ వద్ద 8 మృతదేహాలు ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో GPR -గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్తో సెర్చింగ్ చేస్తున్నారు.