BIG BREAKING: రేవంత్కు దిమ్మ తిరిగే బదులిస్తాం: హరీశ్ రావు
ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మమత బెనర్జీ పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. బెంగాల్లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామన్నారు. అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి తరిమికొడతామంటూ హామీ ఇచ్చారు.
2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది.
మంత్రుల వివాదాలపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు. మా మంత్రులను బద్నాం చేయొద్దని.. వారిపై వార్తలు రాసేముందు నా వివరణ అడగండని సూచించారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ఈ మధ్య పాఠశాలలు, విమానాశ్రయలకు బాంబు బెదిరింపులు వస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్కు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది.
మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 1.3 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెప్పారు.
ఒక మీడియా సంస్థ ఓనర్ వీకెండ్ స్టోరీ పేరుతో ఒక కథనాన్ని తన మీడియా సంస్థలో ప్రచారం చేయడంతో పాటు, పత్రికలో ప్రచురించడంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉత్తర భారత దేశంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని అమ్రోహా జిల్లా, షావజ్పూర్ గ్రామం వద్ద ఢిల్లీ- లఖ్నవూ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది.
ఈ రోజు (జనవరి 18, 2026) మౌని అమావాస్య. మౌనీ అమావాస్యను మాఘీ అమావాస్య అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు, కుజుడు, బుధుడు వంటి ఆరు గ్రహాలు శని ఆధీనంలోని మకరరాశిలో ఉండటం వల్ల రాశుల వారీగా ప్రభావం ఉంటుంది.