Mahbubnagar : పెళ్లి అయిన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య..బాత్రూమ్లో
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు.
ఏపీతో ఆగిపోతుందనుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రతాపం చూపిస్తోంది. ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నీట మునిగాయి.
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు తెలంగాణ అంతటా స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది.