Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రూ.700 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు శనివారం భారీగా నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 700 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది.