Telangana Politics : మహేష్ గౌడ్ హిట్.. రాంచందర్ రావు ప్లాప్.. తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త చర్చ!
జూబ్లీహిల్స్ ఎన్నికలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యకుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికలపై వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం చర్చనీయంశమైంది.
Telangana BJP: స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో కొత్త పంచాయితీ..పాత..కొత్త నేతల మధ్య బిగ్ ఫైట్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..తెలంగాణ బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండెళ్లు అవుతున్నప్పటికీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతలకు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు పొసగడం లేదు.
Raja Singh : గువ్వల పని అయిపోయినట్టేనా? .. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్!
బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్ కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
BIG BREAKING: సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?
సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బలోపేతం కావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గువ్వల బాలరాజుతో పాటు మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సిద్ధం అవుతోంది.
MLA Rajasingh : అమిత్ షాతో భేటీ... రాజాసింగ్ సంచలన వీడియో!
గత కొద్ది రోజులుగా తాను తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
BIG BREAKING: ఢిల్లీలో 6 గురు ఎంపీల సీక్రెట్ మీటింగ్.. TBJPలో అసలేం జరుగుతోంది?
ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఒకే దగ్గర సమావేశం అయ్యారు. అయితే ఇందులో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Madhavilatha : బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...
బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
BJP: జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్రావు చెప్పిన లాజిక్ ఇదే!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.
/rtv/media/media_files/2025/11/14/fotojet-95-2025-11-14-20-16-15.jpg)
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
/rtv/media/media_files/2025/08/12/mla-guvvala-2025-08-12-17-38-52.jpg)
/rtv/media/media_files/2025/08/04/revanth-vs-ram-chander-rao-2025-08-04-19-45-00.jpg)
/rtv/media/media_files/2025/07/27/amit-shah-2025-07-27-21-42-21.jpg)
/rtv/media/media_files/2025/07/22/bjp-telangana-2025-07-22-15-41-29.jpg)
/rtv/media/media_files/2025/07/18/madhavilatha-2025-07-18-15-57-18.jpg)
/rtv/media/media_files/2025/07/07/bjp-ram-chander-rao-2025-07-07-14-36-30.jpg)