Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
ప్రధాని రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మోదీ అన్నారు. కొందరు నేతలు సంతకాలు తమిళంలో చేయకపోవడంతో ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంతకాలైనా తమిళంలో చేయాలని కోరారు.