BIG BREAKING : సింహాచల ఘటన.. ఏడుగురు సస్పెండ్
సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది.
సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది.
పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు. ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను కొంతకాలం పాటు సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సివేరి అబ్రహం, మీసాల గీత, శ్యాం కుమార్, సూర్యచంద్రరావు, శివరామరాజుతోపాటు తదితరులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా సమావేశాలు నిర్వహించినట్లు ఫిర్యాదు చేయడంతో వెంకటరామిరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.