పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.