ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరామ్’, క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. పాటలు, సంగీతం, మతపరమైన నినాదాలతో రాసిన జవాబు పత్రాలపై మార్కుల కోసం విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై జౌన్పూర్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Jai Sri Ram: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే!
ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు.
Translate this News: