ఆసియాకప్ ఫీజు మొత్తం ఆర్మీకే.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా నేడు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్తో మ్యాచ్ అంటే పాక్ ఆటగాళ్లు కూడా భయపడుతున్నారు. టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు.
విజయం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్ చేశాడు. పాక్ ను ప్రత్యర్థి అనడం మానేయాలన్నారు సూర్య. మీరు భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలి.
ఆసియా కప్ 2025లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన ఒమన్ తో టీమిండియా మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ హెర్నియాకు జపాన్లో సూర్యకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నాను, త్వరలోనే స్టేడియంలోకి వస్తానని పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ తో టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేసిన సంజూ.. మేనేజ్మెంట్ సపోర్ట్తోనే ఇది సాధ్యమైందన్నాడు. సూర్య, గంభీర్, అభిషేక్ ముందే ఓపెనర్ గా ప్రిపేర్ కావాలని చెప్పారన్నాడు.
భారత క్రికెట్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్పై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కొన్నిసార్లు ఎవరితో ఏ ఓవర్ వేయించాలనేది అర్థంకాక తలనొప్పిగా ఉంటుందన్నాడు.
శ్రీలంక పై జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను భారత్ క్లీన్ స్విప్ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ వేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ బౌలింగ్ చేయటం పై మీడియాకు వివరించారు.