India vs Oman: ఒమన్‌తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్

ఆసియా కప్ 2025లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన  ఒమన్ తో టీమిండియా మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

New Update
ind

ఆసియా కప్ 2025(Asia cup 2025) లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన  ఒమన్(Oman) తో టీమిండియా(Team India) మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే టీమిండియా  సూపర్-4కు అర్హత సాధించింది. ఒకవేళ ఒమన్ గెలిచినా ఇంటిదారి పట్టక తప్పదు. ఈ మ్యాచ్ ఒమన్ జట్టుకు కేవలం లాంఛనం మాత్రమే.  ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.  వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణాను మరియు జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది.  ఒమన్ కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది.

Also Read :  హార్ట్ బ్రేకింగ్.. మ్యాచ్ ఆడుతుండగానే మరణవార్త

Also Read :  పాకిస్తాన్ క్రికెట్‌లో న్యూ స్కామ్.. అవినీతి ఉందంటూ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!

జట్లు:

ఒమన్ (ప్లేయింగ్ XI):అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(సి), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా(w), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామానంది


భారత్ (ప్లేయింగ్ XI):అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Advertisment
తాజా కథనాలు