Cricket News: టీమిండియాకు డబుల్ షాక్! తోపు, తురుము ఇద్దరూ ఔట్!
జనవరి 11నుంచి స్వదేశంలో అఫ్ఘాన్పై జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సూర్య, రుతురాజ్, హార్దిక్ దూరం కానున్నారు. వరల్డ్కప్ సీజన్లో పాండ్యా గాయపడగా.. ఇటీవలి ముగిసిన దక్షిణాఫ్రికాపై సిరీస్లో సూర్యకు చీలమండ గాయమైంది. అటు రుతురాజ్ వేలు గాయం కారణంగా సిరీస్కు దూరం కానున్నాడు.