Maoist: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!
మవోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో హిడ్మా టీమ్ ముగ్గురు సభ్యులున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.