పరుగులు తీస్తున్న బుల్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు జోరుగా ఉన్నాయి. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 2200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 24,500 మార్క్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది.