/rtv/media/media_files/2025/05/12/qdjhtEmDFweMm8jDIKHF.jpg)
Stock Market Bull
నేడు స్టాక్ మార్కెట్లు జోరుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 2200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 24,500 మార్క్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. నేడు నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇది కూడా చూడండి: AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
కాల్పుల విరమణ తర్వాత..
అంతర్జాతీయంగా డౌ ఫ్యూచర్స్ 440 పాయింట్లు పెరగ్గా.. S&P 500, నాస్డాక్ ఫ్యూచర్స్లో వరుసగా 70 పాయింట్లు, 280 పాయింట్లు పెరిగాయి. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా కాల్పుల విరమణ తర్వాత పెరిగింది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 9 శాతానికి పైగా పెరిగింది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 9100 పాయింట్లతో లాభాల్లో కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
🚨 Trading halted on Pakistan's benchmark KSE 100 Index at 116,650.12 PKR, up 9,475.49 points or 8.84% today. The KSE 30 Index also paused at 35,668.76 PKR, gaining 3,020.66 points or 9.25% today. pic.twitter.com/0UqouCLLx5
— BigBreakingWire (@BigBreakingWire) May 12, 2025
ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
#Karachi stock exchange in #Pakistan halts trading for 60 minutes after 9% surge#IndiaPakistanConflict https://t.co/SgmBXcFsAf
— CNBC-TV18 (@CNBCTV18Live) May 12, 2025
ఇది కూడా చూడండి:BIG BREAKING: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO