Stock Markets: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 180 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 23,400 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఉదయం సెన్సెక్స్‌ 341 పాయింట్లు నష్టంతో 76,717 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 23,317 వద్ద ట్రేడ్ అయ్యింది.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

Stock Markets

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 180 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 23,400 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఉదయం సెన్సెక్స్‌ 341 పాయింట్లు నష్టంతో 76,717 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 23,317 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక సెన్సెక్స్‌ 30 సూచీలో కొన్ని కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా.. మరొకొన్ని నష్టాల్లో నడుస్తున్నాయి.

ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

ఈ కంపెనీల షేర్లు లాభాల్లో..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్

 

business | stock-markets | latest-telugu-news | stock-markets-today

Advertisment
Advertisment
తాజా కథనాలు