హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి కుమారుడు!
నటుడు విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి అనల్ అరుసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ ఇదే మొదటి చిత్రం.బాలనటుడిగా సూర్య తండ్రి సినిమాల్లో నటించాడు.
నటుడు విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి అనల్ అరుసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ ఇదే మొదటి చిత్రం.బాలనటుడిగా సూర్య తండ్రి సినిమాల్లో నటించాడు.
తమిళ్ హీరో ధనుష్ కుమారుడికి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై అతివేగంగా వెళ్లినందుకు రూ.1000 జరిమానా విధించారు. అంతేకాదు స్వయంగా ఇంటికెళ్లి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొడుకు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్ పై కేసు నమోదు అయింది. బిల్డర్ను బెదిరించి అక్రమంగా 12 లక్షలు వసూలు చేసినట్లు ఇతను ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
దవాఖానాలో బెడ్ లేక ఉత్తర్ ప్రదేశ్ లఖ్నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం.
మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.