సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్..ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్
సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్ ప్రకటించారు.