బ్రజ్వల్ రేవణ్ణ బాధిత బాలికలకు మహిళా కమిషన్ పిలుపు!
ప్రజ్వల్ రేవణ్ణ వల్ల ఎవరైనా మహిళలు, బాలికలు ప్రభావితమైతే మా వద్ద ఫిర్యాదు చేయవచ్చని బెంగళూరు రాష్ట్ర మహిళా కమిషన్ ఆహ్వానించింది.గతంలో మహిళా కమిషన్ ఈ కేసు దర్యాప్తుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఆ బృందానికి బాధితులు ఫిర్యాదు చేయవచ్చని కమిషన్ తెలిపింది.