Stock Market: మళ్ళీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 229 పాయింట్లు పతనం
గాంధీ జయంతి సెలవు తర్వాత శుక్రవారం మొదలైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలిపోయింది. ప్రారంభం నుంచే నష్టాల్లో పయనిస్తోంది. సెన్సెక్స్ 229 పాయింట్లు తగ్గి 80,770 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు తగ్గి 24,780 వద్ద ఉంది.