Russia: 1,500 ఈగలు, 75 ఎలుకలను అంతరిక్షంలోకి పంపిన రష్యా.. ఎందుకో తెలుసా?
రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు.
అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. నిరంతరం పర్యవేక్షణ ఇతర అవసరాల కోసం రూ.26,968 కోట్లు వెచ్చించనుంది.
శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది.
అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం ఇస్రో స్పేస్ ఎక్స్ డాకింగ్ ప్రయోగం చేసింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఈ రోజు డాకింగ్ చేయాల్సి ఉండగా...దానిని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.
ఉపగ్రహం ఆధారంగా అల్ట్రా–రిమోట్ సర్జరీలను చేసి చరిత్ర సృష్టించింది చైనా. ప్రపంచంలోనే ఇలా ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న Apstar-6D బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి దీన్ని చేశారు.
సోమవారం రాత్రికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడింది. తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్నాథ్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశామని చెప్పారు.