India -Afghanistan: పాక్ కు బిగ్ షాక్.. తాలిబన్లతో భారత్ చర్చలు!
తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. తాలిబన్ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. 2025 జనవరిలో విక్రమ్ మిస్రీ.. ముత్తాఖీని దుబాయ్లో కలిశారు.