Russia-Ukraine War: ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 20 మంది మృతి
ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.