Cashless Treatment Scheme: కేంద్రం కొత్త పథకం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!
గాయపడితే ఉచితంగా చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.