వేసవిలో అధిక రోడ్డు ప్రమాదాాలు జరగటానికి కారణాలివే..!
దేశంలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలో జరగటం అధికమైయాయి.అయితే చలికాలం,వర్షాకాలంలో వీటి సంఖ్య ఎక్కవగా ఉండేది.కానీ ఇప్పుడు వేసవిలో కూడా ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
దేశంలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలో జరగటం అధికమైయాయి.అయితే చలికాలం,వర్షాకాలంలో వీటి సంఖ్య ఎక్కవగా ఉండేది.కానీ ఇప్పుడు వేసవిలో కూడా ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
రహదారులు రక్తమోడుతున్నాయి.. భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? అసలు ఈ యాక్సిడెంట్స్ కు కారణాలు ఏంటీ..? రోడ్డు భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ 25మంది 18ఏళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. నిర్లక్ష్యం మాటున రోడ్డు మన సొంతమన్నట్టు తూలుతు, ఊగుతూ బండి నడిపిస్తే ఎలా? భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా?
రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు నలుపు రంగు దుస్తులు కూడా కారణమవుతాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై నడిచివేళ్లేవారు, బైక్ పై నైట్ టైమ్ తిరిగేవారు ఎల్లో, వైట్, గ్రీన్ కలర్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. వీలైతే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు.
న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లో ఇప్పటికే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో చనిపోయారు. మరికొందరు దారుణంగా గాయపడ్డారు.