Walayar case: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!
కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన 13,9 ఏళ్ల కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి చేయించినట్లు తేలింది. ఆమె భర్త సహకారం కూడా ఉందని తెలుస్తుండగా నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.