Ram Gopal Varma: మరో వివాదంలో చిక్కుకున్న RGV.. పోలీస్ కేసు పెట్టిన ఐపీఎస్ అధికారిణి !
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీ పై క్రిమినల్ కేసు పెట్టారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీ పై క్రిమినల్ కేసు పెట్టారు.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. ఆయన ట్వీట్లతో తరుచూ వివాదాలు సృష్టిస్తారు. తాజా సుప్రీం కోర్టు వీధి కుక్కల వివాదంపై ఆయన రియాక్ట్ అవుతూ ఓ వీడియో ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సంచలనంగా మారింది.
నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సోషల్ మీడియాలో మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆర్జీవిపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. ఆర్మీ, పురాణాలపై అసభ్యకరమైన చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒకకేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు సీఐడీ పోలీసులు ఈనెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.
ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు.
డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్కి నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని చెప్పినట్లు సమాచారం.