Accident : ఘోర ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు సజీవదహనం
రాజస్థాన్లోని సికార్ జిల్లా ఫతేపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు.