All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత గురువారం ఆల్ పార్టీ మీటింగ్ జరింగింది. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా పూర్తిగా మద్దతిస్తామని అన్నీ పార్టీలు తెలిపాయి. దాడిలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ రేపు కశ్మీర్లో పర్యటించనున్నారు.