Vote Chori: ఓటర్ అధికార్ యాత్ర.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలనం
బిహార్లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల విషయంలో ఈసీ,బీజేపీతో కలిసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందని పేర్కొన్నారు.
Rahul Gandhi : నేటి నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర.. షెడ్యూల్ ఇదే!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార యాత్రను చేపట్టనున్నారు. ససారాం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.
BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. మీడియా ముందుకు ఎన్నికల సంఘం !
ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా ఇటీవల రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీంతో ఆగస్టు 17న (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
BIG BREAKING: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
Rahul Gandhi: ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ వార్నింగ్.. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్లో డిమాండ్ చేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ : హరీశ్ రావు
BC రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని BRS నేత హరీశ్రవు ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని హరీశ్ రావు ప్రశ్నిస్తూ Xలో ట్వీచ్ చేశారు.
Rahul Gandhi: 'నిజమైన భారతీయులు అలా మాట్లాడరు'.. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఫైర్
విపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఆక్రమణ జరిగింది మీకెలా తెలుసని సుప్రీం ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది.
Congress Leaders: కాంగ్రెస్ పార్టీలో ట్రంప్ పెట్టిన గొడవ.. రాహుల్ గాంధీ Vs శశి థరూర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు.
/rtv/media/media_files/2025/08/18/rahul-2025-08-18-09-14-42.jpg)
/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-18-19-48.jpg)
/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-07-06-39.jpg)
/rtv/media/media_files/2025/08/16/election-commission-2025-08-16-20-03-02.jpg)
/rtv/media/media_files/2025/08/13/jagan-likely-to-alliance-with-congress-2025-08-13-20-22-12.jpg)
/rtv/media/media_files/2025/08/08/rahul-gandhi-2025-08-08-18-24-08.jpg)
/rtv/media/media_files/2025/03/16/1LK81DNVVhqwU15dJs0d.jpg)
/rtv/media/media_files/2025/08/04/supreme-court-2025-08-04-13-45-43.jpg)
/rtv/media/media_files/2025/08/03/trump-rahul-gandhi-2025-08-03-10-26-28.jpg)