మోదీజీ పదండి..పాక్ ను లేపేద్దాం .. | Rahul Gandhi On Indian Pakistan War | India vs Pak | Modi | RTV
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.
రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని, కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. వీళ్లలో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్లకి సూచించినట్లు పేర్కొన్నారు.
గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయాల్లోకి కొత్త రావాలని.. అప్పుడే కొత్త ఆలోచనలు వచ్చి.. దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలిపారు.హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ ను 'బ్రిటిష్ ఏజెంట్'గా రాహుల్ అభివర్ణించారు. స్వాతంత్య్ర సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని, ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.