Rahul Gandhi: చెల్లి ప్రియాంకను ఎక్కించుకుని రాహుల్గాంధీ బైక్ రైడింగ్..VIDEO
విపక్ష నేత రాహుల్గాంధీ ముజఫర్పుర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్పొన్నారు. రాహుల్ స్వయంగా తన సోదరిని బైక్ ఎక్కించుకుని బైక్ రైడ్ చేశారు.
Rahul Gandhi: ఎన్నికల తేదీని బీజేపీ నిర్ణయిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రాహుల్గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికలు తేదీలను కూడా ఎన్నికల కమిషన్కు బదులు బీజేపీనే నిర్ణయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: రాహుల్కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్కు ముద్దు పెట్టాడు.
Operation Sindoor: ఆపరేషన్ తర్వాత పాక్ 138 శౌర్య పతకాల అవార్డుల ప్రకటన.. రాహుల్ గాంధీకి ఈ సాక్ష్యం చాలా? ఇంకా కావాలా?
ఆపరేషన్ సింధూర్ జరగలేదని బుకాయిస్తతూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ కి ఈ లెక్కలు చాలా ఇంకా కావాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ
ప్రధాని, ముఖ్యమంత్రి తొలగింపు బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దీని ప్రకారం అధికార పార్టీకి ఎవరి ముఖమైనా నచ్చకపోతే వారిని పదవి నుంచి తొలగించేయవచ్చని తీవ్రంగా విమర్శించారు. మనం మళ్ళీ రాజుల కాలం నాటికి వెళ్ళిపోతున్నామని కామెంట్ చేశారు.
Election Commission: ఓట్ల చోరీ వివాదం.. ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
ఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం, రెగ్యులరైజ్ చేసేందుకు గడిచిన ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
అన్న నా సపోర్ట్ మీకే | YS Jagan Support To Chandrababu Pawan Kalyan Alliance | PM Modi | RTV
Revanth Reddy : బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్నది బీజేపీనే : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2025/09/15/ec-2025-09-15-17-11-01.jpg)
/rtv/media/media_files/2025/08/27/rahul-gandhi-and-priyanka-gandhi-2025-08-27-15-27-38.jpg)
/rtv/media/media_files/2025/08/26/rahul-gandhi-2025-08-26-21-10-19.jpg)
/rtv/media/media_files/2025/08/24/young-man-kissed-rahul-2025-08-24-14-46-20.jpg)
/rtv/media/media_files/2025/07/15/rahul-gandhi-2025-07-15-17-48-32.jpg)
/rtv/media/media_files/2025/07/06/rahul-gandhi-2025-07-06-13-53-08.jpg)
/rtv/media/media_files/2025/08/19/election-commission-2025-08-19-21-10-51.jpg)
/rtv/media/media_files/2025/05/01/Zpv3eNPu2FyboJSAaItt.jpg)