నిజామాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..! | Polling Ends Peacefully In Nizamabad..! | RTV
Karnataka: ఢిల్లీకి క్యూ కట్టిన కన్నడ నేతలు.. రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు
కర్ణాటక రాజకీయాలు బాగా వేడెక్కాయి. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ అధికార పంపిణీ రసకందాయంలో పడింది. సిద్ధ రామయ్య సర్కారుకు రెండున్నరేళ్ళు నిండడంతో డీకేకు పదవి కట్టబెట్టాలంటూ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
Bihar: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పోటీ
బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. స్పీకర్ పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుబట్టినట్లు సమాచారం.
YS Jagan Sensational Tweet🔴LIVE : నేను కొట్టే దెబ్బ.. | Nara Lokesh | Dy CM Pawan Kalyan | RTV
UP: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..
ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఓ హోటల్ లో ఠాకూర్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇరువురు నేతలూ ఉండడం గమనార్హం.
BIG BREAKING: రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై?
మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయలకు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారు. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి.. ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది. ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన ఇంకా మూడేళ్లు ఉంటాను. ఇక రాజకీయాలు వద్దు.. ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నానని తెలిపారు.
/rtv/media/media_files/2025/11/21/karnataka-2025-11-21-09-08-13.jpg)
/rtv/media/media_files/2025/11/18/bihar-politics-2025-11-18-08-38-43.jpg)
/rtv/media/media_files/2025/08/13/up-2025-08-13-11-26-25.jpg)
/rtv/media/media_files/2025/08/09/malla-reddy-2025-08-09-13-42-37.jpg)
/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)