తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ.. ‘అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి’
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. అమరావతి స్వప్నం సహకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. అమరావతి అంటే నగరం కాదు, శక్తి అని అన్నారు. బౌద్ద వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది చెప్పారు.