మోదీజీ పదండి..పాక్ ను లేపేద్దాం .. | Rahul Gandhi On Indian Pakistan War | India vs Pak | Modi | RTV
పాక్ కు కొత్త కష్టాలు.. | New Problem To Pakistan | India Pakistan War Updates | PM Modi | RTV
భారత్ పై పాక్ మాజీ ప్రధాని | Pakistan Ex PM Imran Khan On Pahalgam Incident | India Pak War | RTV
TG BJP: తెలంగాణ బీజేపీలో భూకంపం.. కీలక నేతలకు సస్పెండ్ వార్నింగ్!
తెలంగాణ బీజేపీ లీడర్లపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్య నమోదుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని హెచ్చరించింది. ప్రతిఒక్కరి పనితీరుపై నివేదికలు తయారు చేసి, వెనకబడినవారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
congress: కాంగ్రెస్ గాయబ్ పోస్ట్ గాయబ్..
తల లేని ప్రధాని మోదీ పోస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శులు వెలువడడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాక బీజేపీ సపోర్టర్లు కూడా కాంగ్రెస్ ను ఈ పోస్ట్ తో ఏకిపారేశారు.
BIG BREAKING: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం
పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని తన నివాసంలో ఏర్పాటుచేసిన భేటీలో పేర్కొన్నారు.
Indian Army: పాకిస్థాన్కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !
పాకిస్థాన్లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.